తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ మెహరిన్,సుడిగాలి సుదీర్..

యాంకర్: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి మెహరిన్, సుడిగాలి సుదీర్ దర్శించుకున్నారు.ఈ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

తాజా వార్తలు