అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఏర్పాటైన ఫ్లెక్సీలు పశ్చిమగోదావరి జిల్లా లో కలకలం రేపుతున్నాయి.తాడేపల్లిగూడెంలో ఫేక్ రైతులు.

ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అండ్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.సీఎం జగన్, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.

అయితే రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్ర నేడు తాడేపల్లిగూడెంకు చేరుకోనుంది.ఈ క్రమంలో వారికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

పెన్షన్ల విషయంలో చంద్రబాబు రాజకీయం.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు