కరీంనగర్‎లో తీవ్ర ఉద్రిక్తత..ఏబీవీపీ నేతలు అరెస్ట్

కరీంనగర్‎లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ ను ఏబీవీపీ నాయకులు అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.కారు దిగుతుండగా కేటీఆర్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు.

దీంతో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డగించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement