ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం..: సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) తమ కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని తెలిపారు.

ఈ ఎన్నికల్లో మోదీని ప్రజలు ఓడిస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.బీజేపీ( BJP )కి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు.

ఈ క్రమంలోనే బీజేపీ 200 సీట్లు కూడా రావని చెప్పారు.అలాగే తాము మోదీని అవమానించడం లేదని స్పష్టం చేశారు.

అనంతరం ప్రజాస్వామ్య రక్షణలో ప్రతి ఒక్కరూ తమ పాత్రలను పోషించాలన్న సీఎం రేవంత్ రెడ్డి అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement
అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!

తాజా వార్తలు