MLC Jeevan Reddy : చెట్లు, పుట్టలకు రైతుబంధు ఇవ్వం..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి( Congress MLC Jeevan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి( BJP ) ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారన్న జీవన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

Dont Give Rythubandhu To Trees And Stumps Mlc Jeevan Reddy
Dont Give Rythubandhu To Trees And Stumps Mlc Jeevan Reddy-MLC Jeevan Reddy : �

ఈ క్రమంలోనే ఓటు కోసం వస్తే బీజేపీ నేతలను ప్రజలు నిలదీయాలని సూచించారు.రూ.15 లక్షలు మీకు వస్తే బీజేపీకి, రాకపోతే కాంగ్రెస్ కు ( Congress ) ఓటు వేయాలని తెలిపారు.అదేవిధంగా చెట్లు, గుట్టలు మరియు పుట్టలకు రైతుబంధు( Rythu Bandhu ) ఇవ్వమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.

ఆ సినిమా కోసం చాలా భయపడ్డాను.. కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు