ఈ ప్రదేశం గురించి వివరణ ఎన్నో కథలలో, మత గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది.కురుక్షేత్రం మహాభారత యుద్ధానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది.
అయితే ఇక్కడ రత్నదక్ష చిత్త ఆలయం ఉంది.ఈ ఆలయం మహాభారత కాలం నాటిదని అందరూ నమ్ముతారు.
అయితే ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు శివలింగాన్ని( Lord Krishna ) స్థాపించాడు.ఆ తర్వాత పాండవులు యుద్ధంలో విజయం కోసం ఇక్కడ పూజలు కూడా చేశారు.
నలుపు రంగు శివలింగాన్ని మాత్రమే చాలామంది చూసి ఉంటారు.కానీ హర్యానాలోని రత్నదక్ష చిత్త ఆలయంలో తెలుపు రంగు శివలింగాన్ని ప్రతిష్టించారు.
జానపద కథల ప్రకారం శ్రీకృష్ణుడు రత్నదక్ష చిత్త ఆలయం( Ratnadaksha Chittar Temple )లో శివలింగాన్ని స్థాపించడం జరిగింది.రత్నదక్ష చిత్త ఆలయ స్థలం సాధారణ ఎత్తు కంటే కూడా దాదాపు 8 అడుగుల ఎత్తులో ఉంటుంది.ఇక ఆలయానికి సమీపంలో ఉత్తర దిశలో ఒక పురాతన సరస్సు కూడా ఉంది.
అయితే దీనిలో తెల్లని ముఖం గల శంకరుడు స్థాపించబడ్డాడు.ఇక వేదాలలో కురుక్షేత్ర భూమి సరిహద్దులు మొదట తైత్తిరీయ అరణ్యకంలో ప్రస్తావించబడ్డాయి.
అయితే ఈ ప్రాంతానికి సమీపంలో సరస్వతి నది కూడా ప్రవహిస్తుంది.వామన పురాణంలో యాగం గురించి కూడా వివరం చెప్పడం జరిగింది.
అయితే ఈ ప్రదేశంలో రంతుక్ యక్ష మహారాజ్ యుద్ధంలో పాల్గొనడానికి వచ్చే రాజులకు రక్షణగా ఉండడం కోసం శ్రీకృష్ణుడు నియమించాడు.అయితే ఈ ప్రదేశం 48 కోర్స్ యుద్ధభూమిలో ఈశాన్యం మూలలో ఉంది.అయితే వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ఈ శివాలయం యొక్క విశ్వాసం చెక్కుచెదరనే లేదు.
ఇప్పటికి కూడా భక్తులు పూజలు కోసం ఈ చోటు దగ్గరికి వస్తూ ఉంటారు.ధర్మనగరిలో అనేక శివలింగాలు( Shiva Lingam ), పురాతన దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా ఈ శివలింగానికి సొంత ప్రత్యేకత ఉంది.
శ్రీకృష్ణునితో ఈ ఆలయానికి ఉన్న అనుబంధం వలన భక్తులలో దీని ప్రాధాన్యత ఎక్కువగా ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy