ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

ఈ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్ గా మారనున్నాడని తెలుస్తోంది.

ఈ మేరకు అఫ్రూవర్ గా మారేందుకు అనుమతించాలన్న శరత్ చంద్రారెడ్డి అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించిందని సమాచారం.అయితే శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?

తాజా వార్తలు