తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తరిమల శ్రీవారి దర్సనానికి బరిగా తరలి వచ్చిన భక్త జనం కారణంగా , తిరుమల రోడ్లు అంత భక్తులతో నిండి పోయాయి.

ప్రస్తుతం అన్ని కంపర్త్మేన్ట్లలోను భక్తులు నిండిపోగ.

శిలాతోరణం వరకు భక్తులు క్యు లైన్ లో వేచివున్నారు.ప్రస్తుతం శ్రీవారి ధర్స్నానానికి 20 గంటల సమయం పడుతుంది.

జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?

తాజా వార్తలు