అమరావతి రాజధాని రైతులకు సంఘీభావంగా సీపీఐ పార్టీ బైక్, కారు ర్యాలీ..

గుంటూరు, మంగళగిరి: అమరావతి రాజధాని రైతుల పోరాటం ప్రారంబించి 1200 రోజులు అయిన సంధర్బంగ రైతులకు సంఘీభావంగా సీపీఐ పార్టీ మంగళగిరి కార్యలయం దగ్గర నుంచి మండదం వరకు బైక్, కారు ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కే రామకృష్ణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పార్టి కార్యకర్తలు పాల్గన్నారు.

తాజా వార్తలు