'అనాగరికమైన' రీతిలో 'ఉపఎన్నిక'

తిరుపతి సిట్టింగ్ ఎం.ఎల్.

ఏ వెంకటరమణ హటాత్తుగా మరణించడంతో తిరుపతిలో ఎన్నికలు జరిగాయి.

అయితే ఈ ఎన్నికల విషయమై కొంగ్రెస్ విమర్శలు ఆకాశాన్ని తాకాయి.

ఈ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంతో కొంగ్రెస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక ఎదురు దాడికి దిగింది.అసలైతే ఏకగ్రీవంగా జరుగుతుందనుకొన్న ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అడ్డు తగిలింది.

గతంలో తమ ఎమ్మెల్యే మరణించినప్పుడు చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించలేదని.అందుకే తాము అభ్యర్థిని బరిలో దింపుతున్నట్టుగా ప్రకటించింది బరిలో నిలిచింది.

Advertisement

అయితే కాంగ్రెస్ పార్టీ పరువు నిలుపులేకపోయింది.కేవలం పదివేల లోపు ఓట్లతో సరిపెట్టుకొంది ఆ పార్టీ.

ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికల గురించి స్పందించారు.ఈ ఎన్నికల్లో పూర్తిగా రిగ్గింగ్ జరిగిపోయిందని వారు స్పష్టం చేశారు.

ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మరోఅడుగు ముందుకేశాడు.దీనిపై రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.

దారుణమైన స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్లు రిగ్గింగ్ చేసుకొన్నారని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించాడు.అంత అనాగరమైన రీతిలో తిరుపతి ఉప ఎన్నిక జరిగిందని ఆయన చెప్పాడు.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
Hajper Customer Support And Service Quality : A Practical Guide For UK Players

ఇక రిగ్గింగ్ విమర్శలు ముందు నుంచి వచ్చినవే కానీ.ఇలాంటి ప్రక్రియ ఆఫ్రికాలో కూడా జరగదని రఘువీరారెడ్డి తమ నిరసన స్వరాన్ని వినిపించడం గమనార్హం అంటున్నాయి రాజకీయ వర్గాలు.

Advertisement