విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం

విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ రసాభాసగా మారింది.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

దీంతో కౌన్సిల్ సమావేశంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop
Advertisement

తాజా వార్తలు