ఉద్రిక్తంగా ఛలో విజయవాడ కార్యక్రమం

వామపక్షాలు పిలుపునిచ్చిన ఛలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

వామపక్ష నేతలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, విద్యార్థి సంఘాలు ఈ కార్యక్రమానికి హాజరైయ్యాయి.రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడంతో వాగ్వివాదం చెలరేగింది.

మరోవైపు చలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో ధర్నాచౌక్ కు ర్యాలీగా వెళ్తున్న అంగన్ వాడీ కార్యకర్తలను, వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దీంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Bet Plays Mobile App And Mobile Experience : A Practical Guide For Canadian Players
Advertisement