నెల్లూరు జిల్లా ఎర్రబల్లిలో దారుణ హత్య

నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో దారుణ ఘటన జరిగింది.ఎర్రబల్లి అటవీప్రాంతంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.

వ్యక్తి కాళ్లు నరికి తలపై కొట్టి అమానుషంగా చంపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు.

అయితే, ఎర్రచందనం స్మగ్లర్లే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. : అమిత్ షా
Advertisement

తాజా వార్తలు