సంగమేశ్వర థియేటర్ సందర్శించిన బ్రో సినిమా హీరో సాయి ధరమ్ తేజ్

గుంటూరు జిల్లా తెనాలి: సంగమేశ్వర థియేటర్ సందర్శించిన బ్రో సినిమా హీరో సాయి ధరమ్ తేజ్.

దర్శకుడు సముద్ర కని చిత్ర యూనిట్ తో కలిసి థియేటర్లో అభిమానులతో మాట్లాడిన హీరో సాయిధరమ్ తేజ్.

బ్రో సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసిన సాయిధర్మ తేజ.

డార్క్ సర్కిల్స్ వేధిస్తున్నాయా? అయితే ఈ నూనె వాడాల్సిందే!

తాజా వార్తలు