ఖమ్మం- కోదాడ రహదారిపై బీజేపీ నిరసన..ఉద్రిక్తత

ఖమ్మం - కోదాడ రహదారిపై బీజేపీ నేతలు నిరసనకు దిగారు.బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఖమ్మం -కోదాడ రహదారిపై బైటాయించి ఆందోళన నిర్వహించారు.జిల్లా సరిహద్దు గ్రామం అయిన పైనంపల్లి వంతెనపై రాస్తారోకో నిర్వహించిన నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

BJP Protest On Khammam-Kodada Road..tension-ఖమ్మం- కోదాడ ర

బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ధరణి పోర్టల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి ధరణి పోర్టల్ వ్యవస్థను రద్దు చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు.

ఆ సినిమా కోసం చాలా భయపడ్డాను.. కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు