YS Sharmila : ఏపీకి బీజేపీ వెన్నుపోటు పొడిచింది..: షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, జగన్ బీజేపీకి బానిసలుగా మారారని ఆమె విమర్శించారు.

టీడీపీ, వైసీపీ, జనసేనకు ఓటు వేస్తే అది బీజేపీకి( BJP ) వేసినట్లేనని తెలిపారు.ఏపీకి బీజేపీ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు.

చంద్రబాబు, జగన్ ప్రత్యేక హోదా( AP Special Status ) ఊసే లేకుండా చేశారన్న షర్మిల కాంగ్రెస్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

ఈ డ్రింక్స్ తీసుకుంటే..మీ లంగ్స్ క్లీన్ అవ్వ‌డం ఖాయం!
Advertisement

తాజా వార్తలు