పేపర్ లీక్ వ్యవహారంలో ఆందోళనలకు బీజేపీ కసరత్తు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఆందోళనలు చేయాలని బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది.ఇందులో భాగంగా కమలనాథులు నిరుద్యోగ మార్చ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

ఈ మేరకు వచ్చే నెల 2వ తేదీ నుంచి 6 వరకు అన్ని జిల్లా కేంద్రాలలో నిరుద్యోగ మార్చ్ ను నిర్వహించనున్నారని తెలుస్తోంది.అనంతరం హైదరాబాద్ కేంద్రంగా నిరుద్యోగ మిలియన్ మార్చ్ ను బీజేపీ చేపట్టనుంది.

అదేవిధంగా తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చే విషయంలో కూడా ఉన్నట్లు సమాచారం.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?
Advertisement

తాజా వార్తలు