తుగ్లక్ రెడ్డి సిఎం అయ్యాక విద్యా విధానాన్ని నాశనం చేశారు... అయ్యన్నపాత్రుడు

టెన్త్ ఫలితాలపై జగన్ మోహన్ రెడ్డి ఏమి చెబుతారు.పిల్లల భవిష్యత్త్ ను సర్వనాశనం చేశారు.

నాడు-నేడు కూడా దోపిడి చేశారు.బెండపూడి విద్యార్థిని కూడా టెన్త్ ఫైయిల్ అయింది.

బొత్స్య ఏ శాఖ మంత్రి అయినా,ఆ శాఖను భ్రష్ట పట్టిస్తాడు.టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెడతాడు.

టెన్త్ పరీక్ష పేపర్ల రీ వ్యాలేషన్ ప్రీగా చేయండి.భూతుల నానిగాడు జూమ్ లోకి ఎంటర్ అయ్యాడు.

Advertisement

ఎనిమిదో తరగతి పాస్ అవ్వని సన్నాసి నాని.

కంటినిండా నిద్ర‌పోతే పొట్ట త‌గ్గుతుంద‌ట తెలుసా..
Advertisement

తాజా వార్తలు