చట్టాలు చేసే సభలోనే సభ్యులపై దాడులా?: యనమల

చట్టాలు చేసే సభలోనే సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేత యనమల అన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో సీఎం పూర్తిగా దిగజారారని విమర్శించారు.

దళితులతో దళితుడిపై దాడి చేయించడం నీచమైన చర్య అని యనమల మండిపడ్డారు.కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఎమ్మెల్యే స్వామిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

Attacks On The Members Of The Legislative Assembly Itself?: Yanamala-చట్�
అమెరికాను కాదని ఇండియాలో పిల్లల్ని పెంచుతున్న మహిళ.. ఆమె చెప్పిన 8 కారణాలు తెలిస్తే వావ్ అనాల్సిందే!

తాజా వార్తలు