పక్కా ప్రణాళికతో సీఎం జగన్ పై దాడి..: సజ్జల

ఏపీలో 13 ఎల్ఈడీ ప్రచార రథాలను వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి( YCP Leader Sajjala Ramakrishna Reddy ) ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఎల్ఈడీ ప్రచార రథాలు తిరగనున్నాయి.

ఎన్ఆర్ఐలు( NRI ) స్వచ్ఛందంగా పార్టీ కోసం పని చేయడం సంతోషకరంగా ఉందని సజ్జల తెలిపారు.ఏపీలో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

పక్కా ప్రణాళికతో సీఎం జగన్ పై దాడి( Attack on CM Jagan ) జరిగిందని తెలిపారు.ఇది ఆకతాయిల చర్య కాదన్న సజ్జల దాడిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు అర్థరహితమని తెలిపారు.

రొటీన్ సినిమాలతో కమర్షియల్ హిట్స్ కొట్టే టాలీవుడ్ డైరెక్టర్లు వీళ్లే..??
Advertisement

తాజా వార్తలు