ముఖ్యంగా చెప్పాలంటే వయసులో పెద్ద వారి దగ్గర నుంచి చిన్న వారి వరకు సెన్సిటివిటీ సమస్య( Sensitivity problem )తో ఇబ్బంది పడుతున్నారు.
ఈ సెన్సిటివిటీ కారణంగా చల్లని పదార్థాలు, తీయని పదార్థాలు, వేడి పదార్థాలు తిన్నా కూడా పళ్ళు జివ్వుమంటూ ఉంటాయి.
ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని సార్లు ఈ నొప్పి తో ఏమీ తినలేరు.వీటి వల్ల దవడ పండ్లు ఊడిపోవడం లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.
ఈ సమస్య ఉన్నవారు ఐస్ క్రీములకు దూరంగా ఉండటమే మంచిది.అంతే కాకుండా పళ్ళ సెన్సిటివిటీ ఉన్న వారు హాయిగా ఎలాంటి ఆహార పదార్థాలను కూడా తినలేక పోతూ ఉంటారు.
అలాగే ఏమి తాగలేరు.కొందరికి తీపి పదార్థాలు ఇష్టమైన సరే ఈ నొప్పి కారణంగా వాటికి దూరంగా ఉంటారు.అయితే ఈ సమస్యను మీ వంటింటి చిట్కాలను ఉపయోగించి దూరం చేసుకోవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమస్య కు ఉప్పు నీళ్లు ( Salt water )బెస్ట్ ఆప్షన్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఇది దంత సమస్యలను నయం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
అంతే కాకుండా ఉప్పులో ఉండే క్రిమినాశక గుణాలు మంటను తగ్గించేందుకు .ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇంకా చెప్పాలంటే పంటి నొప్పి ( toothache )నుంచి ఉపశమనం పొందడానికి రోజుకు రెండు సార్లు ఉప్పు నీటి తో పుక్కులించాలి.ఇది మీ నోటి ఆరోగ్యానికి అద్భుతమైన మౌత్ వాష్ గా కూడా పని చేస్తుంది.ఇందుకోసం ఒక గ్లాస్ వేడి నీటిలో సగం 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి వీటిని నోటిలో వేసుకొని 30 సెకండ్ల పాటు పుక్కలించాలి.
ఇలా చేయడం వల్ల ఆ సెన్సిటివిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy