ఏపీ బీజేపీలో కొత్త పంచాయతీ

ఏపీ బీజేపీలో కొత్త పంచాయతీ నడుస్తోంది.కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలన్న ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది.

జీవీఎల్ వ్యాఖ్యలకు పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు.సంక్షేమ పథకాలకు ఆ ఇద్దరి పేర్లేనా అంటూ ఎంపీ జీవీఎల్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ఈ కామెంట్స్ పై పురందేశ్వరి ఆ ఇద్దరు కాదు.ఆ మహానుభావులు అంటూ ట్వీట్ చేశారు.

జీవీఎల్ వ్యాఖ్యలకు వీడియో జత చేస్తూ ఆమె ట్వీట్ చేయడంపై చర్చలు జోరందుకున్నాయి.వీటన్నింటినీ చూస్తుంటే ఏపీ బీజేపీలో విభేదాలు ముదురుతున్నాయని తెలుస్తోంది.

Advertisement
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

తాజా వార్తలు