ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికే సీబీఐ తిరుగుతోందని చెప్పారు.
ఈ క్రమంలో కర్నూలు పరిణామాలపై సీబీఐనే అడగాలని తెలిపారు.మరోవైపు రాష్ట్రంలో పొత్తులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని సోము వీర్రాజు చెప్పారు.
రాజధాని అమరావతిలోనే ఉండాలనేది తమ విధానమన్నారు.వైసీపీ ప్రభుత్వం బీసీలను నట్టేట ముంచిందని ఆరోపించారు.
ఈ క్రమంలో రాష్ట్ర నిధులు ఒక్కపైసా ఖర్చు చేసారా అని ప్రశ్నించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy