తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి సోనియా అగర్వాల్..

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి సోనియా అగర్వాల్ దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

తాజా వార్తలు