Sheep distribution scam : గొర్రెల పంపిణీ స్కాంలో ఏసీబీ దర్యాప్తు వేగవంతం

తెలంగాణలో వెలుగులోకి వచ్చిన గొర్రెల పంపిణీ కుంభకోణం( Sheep distribution scam )లో ఏసీబీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ పథకంలో మొత్తం రూ.

2.10 కోట్ల స్కాం జరిగిందని అధికారులు గుర్తించారు.విచారణలో భాగంగా నలుగురు పశుసంవర్ధక శాఖ( Animal Husbandry Department ) అధికారులను ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఏసీబీ అధికారులు విచారించనున్నారు.

Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ స్కా�

ప్రైవేట్ వ్యక్తులతో కలిసి పశుసంవర్ధక శాఖ అధికారులు బినామీ ఖాతాలు తెరిచారని ఏసీబీ( ACB ) నిర్ధారించిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే పలు రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు బాధితుల నుంచి వివరాలను సేకరించారు.బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను కూడా ఏసీబీ సేకరించింది.

Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ స్కా�

ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులతో పాటు కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఆరా తీస్తున్నారు.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు