ఏలూరు డీటీసీ మృత్యుంజయరాజు నివాసంలో ఏసీబీ తనిఖీలు

ఏలూరు జిల్లాలో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది.డీటీసీ మృత్యుంజయ రాజు నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు.

ఈ క్రమంలో ఏలూరులోని ఇంటితో పాటు విజయవాడలోని నాలుగు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మృత్యుంజయరాజుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదు వచ్చింది.దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!
Advertisement

తాజా వార్తలు