సినీ తారలకు అయోధ్య నుంచి పిలుపు

ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య రామ మందిరం అంగరంగ వైభవంగా నరేంద్ర మోడీ గారి చేత జనవరి 22న ప్రారంభోత్సవం కానున్న సంగతి అందరికీ తెలిసిందే, ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులకు పిలుపు అందినట్లుగా ప్రముఖ వార్తా సంస్థ అయినా పి టి ఐ వెల్లడించింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు యష్ ,రణధీర్ కపూర్ ,అజయ్ దేవగన్ , సన్నీ డియర్, అలియా భట్, ఆయుష్మాన్ ఖురానా ,చిరంజీవి, అమితాబ్ , అనుపమ ఖేర్, అక్షయ్ కుమార్ తదితరులను ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

వీరితో పాటుగా టాలీవుడ్ మరియు హాలీవుడ్ ఇతర సినీ పరిశ్రమ ప్రముఖులకు ఇన్విటేషన్ అందినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

తాజా వార్తలు