నంద్యాల జిల్లా అవుకులో పడవ బోల్తా.. 12 మంది గల్లంతు

నంద్యాల జిల్లాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది.అవుకు జలాశయంలో పడవ బోల్తా పడింది.

ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో 12 మంది గల్లంతు అయ్యారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే పడవలో ప్రయాణిస్తున్న వారంతా తంజావూరుకు చెందిన పర్యాటకులని తెలుస్తోంది.

చలికాలంలో వచ్చే గొంతు నొప్పికి నివారణ ఈ చిట్కా చాలు..!
Advertisement

తాజా వార్తలు