నంద్యాల జిల్లా అవుకులో పడవ బోల్తా.. 12 మంది గల్లంతు

నంద్యాల జిల్లాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది.అవుకు జలాశయంలో పడవ బోల్తా పడింది.

ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో 12 మంది గల్లంతు అయ్యారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే పడవలో ప్రయాణిస్తున్న వారంతా తంజావూరుకు చెందిన పర్యాటకులని తెలుస్తోంది.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు