తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( BJP Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏం సాధించారని తుక్కుగూడలో కాంగ్రెస్ సభ పెడుతుందని ప్రశ్నించారు.
కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీలు అమలు చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు.పరోక్షంగా గ్యారెంటీలు అమలు చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) చెబుతున్నారని తెలిపారు.
రైతుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.దేశంలో ఎక్కడా కరెంట్ కోతలు లేవన్న ఆయన కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు మొదలు అయ్యాయని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఇచ్చిన హామీలు అమలు చేశాకే ప్రజలను ఓట్లు అడగాలని తెలిపారు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల కంటే ఎక్కువ గెలవదన్న కిషన్ రెడ్డి కర్ణాటకలో కూడా బీజేపీ( BJP ) ఎక్కువ సీట్లు గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy