అంధకారంలో వేములవాడ మున్సిపల్ కార్యాలయం..!!

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో చీకట్లు కమ్ముకున్నాయి.కరెంట్ బిల్లు బకాయిలు భారీగా పేరుకుపోవడంతో విద్యుత్ కనెక్షన్ ను అధికారులు తొలగించారని తెలుస్తోంది.

దాదాపు రూ.2.50 కోట్ల కరెంట్ బిల్లు పెండింగ్ లో ఉందని అధికారులు చెబుతున్నారు.విద్యుత్ కనెక్షన్ తొలగించడంతో ప్రస్తుతం కార్యాలయంలో మున్సిపల్ అధికారులు జనరేటర్ ను వినియోగిస్తున్నారు.

దీంతో మున్సిపల్ ఆఫీస్ లో అంధకారం అలుముకుంది.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

తాజా వార్తలు