ఓటర్లను భయపెట్టిన పాము

కర్ణాటకలోని పొట్టి దొడ్డిలోని 179 పోలింగ్ బూత్ లోకి దూరిన ఓ పాము అక్కడున్న వారందరినీ భయపెట్టింది.అకస్మాత్తుగా అక్కడకు పాము రావడంతో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు , పోలింగ్ బూత్ సిబ్బంది భయాందోళనకు గురయ్యి బయటకు పరుగులు పెట్టారు దీంతో కాసేపు పోలింగ్ నిలిచిపోయింది స్థానికుల సహకారంతో బయటకు పంపించి తిరిగి పోలింగ్ ఆధారంగా ప్రారంభించారు కొనసాగించారు.

Advertisement

తాజా వార్తలు