టెలీకాం రంగంలో సమూల మార్పులు.. కేంద్రం కొత్త చట్టం!

టెలీకాం రంగంలో సమూలు మార్పులు తీసుకు వచ్చేందుకు కేంద్రం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.దీనిలో భాగంగా సరికొత్త బిల్లును తెచ్చింది.

ఇండియన్ టెలీ కమ్యూనికేషన్ బిల్ -2022 పేరుతో డ్రాష్ట్ బిల్లును తీసుకువచ్చింది.అనంతరం ఈ బిల్లుపై కేంద్రం ప్రజాభిప్రాయం కోరింది.

పాత చట్టాలను తొలగించి కొత్త చట్టాన్ని రూపొందించింది.ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొత్త చట్ట రూపకల్పన జరిగిందని సమాచారం.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు