ఆదిలాబాద్ జిల్లాలోని విత్తన గోదాముల్లో పోలీసుల తనిఖీలు

ఆదిలాబాద్ జిల్లా( Adilabad )లోని పలు గోదాముల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.

పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ క్రమంలోనే ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.పట్టణంలోని విత్తన మరియు ఎరువుల గోదాముల్లో పోలీసులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు సోదాలు చేశారు.

ప్రతి మండలంలో కొంతమంది అధికారులతో కలిసి తనిఖీలు చేస్తున్నామని ఎస్పీ గౌస్ అలం ( SP Gouse Alam )తెలిపారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?
Advertisement

తాజా వార్తలు