ఆదిలాబాద్ జిల్లా( Adilabad )లోని పలు గోదాముల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలోనే ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.పట్టణంలోని విత్తన మరియు ఎరువుల గోదాముల్లో పోలీసులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు సోదాలు చేశారు.
ప్రతి మండలంలో కొంతమంది అధికారులతో కలిసి తనిఖీలు చేస్తున్నామని ఎస్పీ గౌస్ అలం ( SP Gouse Alam )తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy