మహబూబ్‎నగర్ జిల్లాలో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ విషాద ఘటన మహబూబ్‎నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

కాకర్లపాడు గ్రామానికి చెందిన రమాదేవి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నల్లకుంట చెరువులో దూకి బలవన్మరణం చెందారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.

ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

జియో సైకిల్ : ఒకసారి ఛార్జ్ చేసారంటే 80 కి.మీ ఏకధాటిగా చుట్టి రావచ్చు!
Advertisement

తాజా వార్తలు