అమలాపురం అల్లర్ల కేసులపై మంత్రి విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు

అమలాపురం అల్లర్ల కేసులపై మంత్రి విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు.

అల్లర్ల ఘటనలో కుట్ర చేసిన వారిలో ప్రభుత్వం శిక్షిస్తుందని భావిస్తున్నానని మంత్రి విశ్వరూప్ వెల్లడించారు.ప్రభుత్వం కేసుల ఎత్తివేత ప్రకటనను వ్యక్తిగతంగా సమర్థిస్తున్నానని పేర్కొన్నారు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తాజా వార్తలు