లోక్ సభ నిరవధిక వాయిదా..!

లోక్ సభ నిరవధిక వాయిదా పడింది.షెడ్యూల్ కంటే ఒకరోజు ముందుగానే సభను స్పీకర్ ఓం బిర్లాను వాయిదా వేశారు.

కాగా ఈనెల 4 వ తేదీన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

సమావేశాల్లో భాగంగా లోక్ సభలో పలు కీలక బిల్లులు ఆమోదాన్ని పొందాయి.సీఈసీ నియామకాల బిల్లుతో పాటు ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు -2023 ను లోక్ సభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది.అలాగే మూడు క్రిమినల్ బిల్లులతో పాటు జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు, సెంట్రల్ యూనివర్సిటీల సవరణ బిల్లు వంటి తదితర బిల్లులకు ఆమోదం తెలిపింది.

ఆ థియేటర్ లో 200 రోజులు ఆడిన గుంటూరు కారం.. మహేష్ ఖాతాలో మరో రేర్ రికార్డ్!
Advertisement

తాజా వార్తలు