AP High Court : పోలింగ్ బూత్ లు మార్పు వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ

పోలింగ్ బూత్ లు( Polling Booth ) మార్పు వ్యవహారంపై ఏపీ హైకోర్టులో( AP High Court ) విచారణ జరిగింది.చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో( Puthalapattu Constitunecy ) కలెక్టర్ ఇష్టానుసారంగా పోలింగ్ బూత్ లను మార్చారని ఆరోపిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టగా.వివరణ ఇచ్చేందుకు ఈనెల 28వ తేదీ వరకు సమయం కావాలని సీఈసీ( Central Election Commission ) కోర్టును కోరింది.దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!

తాజా వార్తలు