పోలింగ్ బూత్ లు( Polling Booth ) మార్పు వ్యవహారంపై ఏపీ హైకోర్టులో( AP High Court ) విచారణ జరిగింది.చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో( Puthalapattu Constitunecy ) కలెక్టర్ ఇష్టానుసారంగా పోలింగ్ బూత్ లను మార్చారని ఆరోపిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టగా.వివరణ ఇచ్చేందుకు ఈనెల 28వ తేదీ వరకు సమయం కావాలని సీఈసీ( Central Election Commission ) కోర్టును కోరింది.దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy