తిరుమలలో( Tirumala ) శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన విధానానికి ఎస్ఎంఎస్ పే సిస్టమ్( SMS Pay System ) అమలు కానుంది.
ఎంబీసీ -34 కు వెళ్లకుండానే బ్రేక్ దర్శనం టికెట్లను( Break Darshan Tickets ) పొందే అవకాశం ఉంది.
ఈ క్రమంలో భక్తుల మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ పంపనున్నారు.
ఈ పే లింక్ ద్వారా ఆన్ లైన్ లో( Online ) నగదు చెల్లించి టికెట్ ప్రింట్ తీసుకునే సౌలభ్యమని పేర్కొన్నారు.కాగా ఇప్పటికే సేవా టిక్కెట్లకు ఎస్ఎంఎస్ పే విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy