Tirumala : తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన విధానానికి ఎస్ఎంఎస్ పే సిస్టమ్ అమలు

తిరుమలలో( Tirumala ) శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన విధానానికి ఎస్ఎంఎస్ పే సిస్టమ్( SMS Pay System ) అమలు కానుంది.

ఎంబీసీ -34 కు వెళ్లకుండానే బ్రేక్ దర్శనం టికెట్లను( Break Darshan Tickets ) పొందే అవకాశం ఉంది.

ఈ క్రమంలో భక్తుల మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ పంపనున్నారు.

ఈ పే లింక్ ద్వారా ఆన్ లైన్ లో( Online ) నగదు చెల్లించి టికెట్ ప్రింట్ తీసుకునే సౌలభ్యమని పేర్కొన్నారు.కాగా ఇప్పటికే సేవా టిక్కెట్లకు ఎస్ఎంఎస్ పే విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.

ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..
Advertisement

తాజా వార్తలు