ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మీకి ఊరట

ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మీకి ఊరట లభించింది.ఈ మేరకు శ్రీలక్ష్మీకి క్లీన్ చిట్ తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.

ప్రస్తుతం ఏపీలో ఐఏఎస్ శ్రీలక్ష్మీ విధులు నిర్వహిస్తున్నారు.ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై ఉన్నఅభియోగాలను హైకోర్టు కొట్టివేసింది.2004-2009 మధ్య కాలంలో మైనింగ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా శ్రీలక్ష్మి పనిచేశారు.ఈ విషయమై సీబీఐ కేసు నమోదు చేయడంతో ఏడాదిపాటు శ్రీలక్ష్మి జైలులోనే ఉన్నారు.

Validation Check 2026