ఏపీలో సచివాలయాల నిర్మాణంపై హైకోర్టులో విచారణ

ఏపీలో సచివాలయాల నిర్మాణంపై హైకోర్టులో విచారణ జరిగింది.పాఠశాలల ఆవరణలో సచివాలయాల నిర్మాణాలకు నరేగా నిధుల వినియోగంపై న్యాయస్థానం ప్రశ్నించింది.

ఈ మేరకు కేంద్రం అనుమతితోనే వినియోగించారా అని కోర్టు అడిగింది.రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!
Advertisement

తాజా వార్తలు