అమరావతి ఆర్ -5 జోన్ పై ఏపీ హైకోర్టులో విచారణ

అమరావతి ఆర్-5 జోన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

రాజధాని అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఆర్-5 జోన్ వివాదంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.

సుప్రీంకోర్టులో రాజధాని కేసుల విచారణ తేలేవరకు ఆర్-5 జోన్ లో నిర్మాణాలు చేపట్టవద్దని రాజధాని రైతులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అమరావతి కేసులతో ఆర్-5 జోన్ కేసులను విచారించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో ఆర్-5 జోన్ పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుందని కోర్టు వెల్లడించింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.

కడపను టార్గెట్ చేసిన టీడీపీ .. అలెర్ట్ అవుతున్న జగన్
Advertisement

తాజా వార్తలు