జనసేన తో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తున్నాం... సునీల్ డియోదర్

బిజేపి జతీయ కార్యదర్శి సునీల్ డియోదర్ కామెంట్స్ జనసేన తో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తున్నాం.

వైసీపీ, టీడీపీ కుటుంబ సభ్యుల పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించడం ఒక్క బీజేపీ - జనసేన కే సాధ్యం.మాధవ్ ను మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని సునీల్ డియోదర్ విజ్ఞప్తి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన - బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించిన మాధవ్.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement