తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అసెంబ్లీ స్పీకర్ కోసం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది.

కాగా అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక నామినేషన్ దాఖలకు గడువు సాయంత్రం 5 గంటలతో ముగిసిన సంగతి తెలిసిందే.గడువు ముగిసే సమయానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన గడ్డం ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది.

ఈ క్రమంలో రేపు అసెంబ్లీలో అధికారిక ప్రకటన వెలువడనుంది.కాగా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో బీఆర్ఎస్, సీపీఐ నేతలు హాజరై మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop
Advertisement

తాజా వార్తలు