క్రమశిక్షణ కమిటీ కి మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనీల్ ఫిర్యాదు..

తన పై ఓయూ కాంగ్రెస్ నేతలు దాడి చేసారని .వారి పై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ కి ఫిర్యాదు.

గాంధీ భవన్ చేరుకున్న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి.అనిల్ తో గొడవపడ్డ ఆరుగురు నేతలపై క్రమ చర్యలు తీసుకునే అవకాశం.

Former MLA Anil Kumar Eravathri Complained To The Disciplinary Committee , Anil

కాంగ్రెస్ నేతలతో ఇంకా కొనసాగుతూనే ఉన్న దిగ్విజయ్ బేటీ రేపు 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్న డిగ్గీ రాజా.మూడు ప్రశ్నల అజెండా గా నేతలతో దిగ్విజయ్ వన్ టూ వన్.బీఆర్ఎస్ ను ఓడించడానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి.పార్టీ బలోపేతం కోసం మీ పాత్ర ఏంటి.

మీరు ఏం చేసారు.అంతర్గత సమస్య పై మీ అభిప్రాయం.

Advertisement

పరిష్కారం కోసం మీ సలహా ఏంటి టిఆర్ఎస్, బిజెపి లపై పోరాటం కొనసాగించాలన్న దిగ్విజయ్ సింగ్.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు