తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవినేని అవినాష్ రెడ్డి..

తిరుమల శ్రీవారిని దేవినేని అవినాష్ రెడ్డి దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చినాయన ఇవాళ స్వామికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.

మరో సారి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ప్రజలు స్వాగతి స్తున్నారని, సంక్షేమ పథకాలే వైసిపి ప్రభుత్వాన్ని గెలిపిస్తాయని దేవినేని అవినాష్ అన్నారు.టిటిడి అధికారులు దేవినేని అవినాష్ కు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!

తాజా వార్తలు