ఉత్తరాంధ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం.. జీవీఎల్

ఉత్తరాంధ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు.వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.

సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకునే నాథుడే లేడని జీవీఎస్ విమర్శించారు.ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసే అవకాశాన్ని బీజేపీకి ఇవ్వాలన్నారు.

ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ ని గెలిపించాలని జీవీఎల్ కోరారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు