ఏపీలో కూటమిదే అధికారం.. చింతామోహన్ కీలక వ్యాఖ్యలు

మాజీ ఎంపీ చింతా మోహన్( Chinta Mohan ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు.

ఈ క్రమంలోనే చంద్రబాబే( Chandrababu ) మళ్లీ సీఎం కాబోతున్నారని తెలిపారు.ఏపీలో వైఎస్ జగన్ కు,( YS Jagan ) దేశంలో మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చింతా మోహన్ అన్నారు.

Tdp Bjp Janasena Alliance Will Win In AP Chintamohan Key Comments Details, Chint

రాష్ట్రంలో బీజేపీతో పొత్తు లేకపోతే టీడీపీ ( TDP ) 150 సీట్లకు పైగా సాధించేందన్నారు.పొత్తు కారణంగా టీడీపీ కొన్ని సీట్లను కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారన్న ఆయన టీడీపీ కూటమే విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు.

Advertisement
పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

తాజా వార్తలు