కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై జోరుగా సాగుతున్న ప్రచారం

అక్టోబర్ 5వ తేదీన వచ్చే దసరా రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారని జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే కెసిఆర్ రేపు యాదాద్రి వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారని సమాచారం.