అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు

అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో కీలక మార్పులు చోటు చేసుకొన్నాయి.

పేదల ఇళ్ల కోసం జోన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

సీఆర్డీఏ సమర్పించిన ప్రత్తిపాదనల మేరకు ఆర్ -5 జోన్ ఏర్పాటు కానుంది.ఐదు గ్రామాల పరిధిలోని 900.97 ఎకరాలు కేటాయిస్తారు.కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల్లో ఆర్ -5 జోన్ ఉంటుందని తెలిపింది.

నవంబర్ 11 వరకు సీఆర్డీఏ అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం వెల్లడించింది.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop
Advertisement

తాజా వార్తలు