మద్యం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు మద్యం కేసులో విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

మద్యం కేసులో చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.కాగా మద్యం కేసులో రేపు ఏజీ వాదనలు కొనసాగనున్నాయి.

అటు ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

Chandrababu's Bail Plea Hearing Adjourned In Liquor Case-మద్యం కే�
మందుబాబులు ఇది విన్నారా..స్టీల్ గ్లాస్ లో మద్యం తాగితే.. సంచలన నిజాలు చెప్పిన నిపుణులు..!

తాజా వార్తలు